ఒక పార్సెల్ లో సరిహద్దు నుంచి సైనికులు రక్తం తో తడిసిన మట్టి ఉందిట
రెండో పార్సెల్ లో కష్టాల లో ఉన్న రైతు చెమట తో తడిసిన మట్టి ఉందిట ,,
రెండేనా ఇంకో పార్సెల్ కూడా వచ్చింది
అందులో
అధిక ధరల బరువుల మధ్య,
అవినీతి పరుల వల్ల పోయిన పరువుల మధ్య,
అతివృస్టి, అనావృస్టి కరువుల మధ్య,
సామాన్యుడి కన్నీటి చెరువుల తడిసిన మన్ను ఉంది
అందులో....
తొంభై కోట్ల సామాన్యుల వ్యధ ఉంది ఆ మంటి లో
తొంభై కోట్ల సామాన్యుల రోద ఉంది వాళ్ళ కంటి లో .....
అయినా సరే మేరా భారత మహాన్ !!
ఏమైనా సరే హమారా బ్రస్టాచార్ జహా దేఖో వహా హాజిర్ హై !!!